Spiritual22nd Jul 05:37 PMSunil Byrisetty1 min read

అమర్నాథ్ యాత్రలో భక్తుల రద్దీ

హిమాలయాల దగ్గర మంచు లింగంగా కొలువైన అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మహాశివుడిని దర్శించుకున్నారు. జులై

అమర్నాథ్ యాత్రలో భక్తుల రద్దీ
హిమాలయాల దగ్గర మంచు లింగంగా కొలువైన అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మహాశివుడిని దర్శించుకున్నారు. జులై 2వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 19 రోజుల్లో 3.21 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ యాత్ర ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది. భక్తుల రద్దీ చూస్తే మరో 3 లక్షల మందికిపైగా దర్శించుకుంటారని అంచనా.
Amarnath Yatra 2025
Amarnath Pilgrimage
Devotee Rush
Shiva Devotees
Snow Lingam
Jammu and Kashmir
Amarnath Cave
Hindu Pilgrimage
Shravan Purnima
Himalayan Temples
అమర్నాథ్ యాత్రలో భక్తుల రద్దీ
Scroll for the next article