News3rd Nov 11:10 AMSunil Byrisetty1 min read

పాపికొండల పర్యాటకం.. బోటింగ్ షురూ

గోదావరి నదిలో సాగే పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. దీపావళికి ముందే ఈ బో

పాపికొండల పర్యాటకం.. బోటింగ్ షురూ
గోదావరి నదిలో సాగే పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది. ఈ సీజన్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాపికొండల్లో విహరిస్తారని అధికారులు చెబుతున్నారు.
Andhra Pradesh
Papikondalu
Godavari River
boating
tourists
Polavaram project
Gandipochamma
festival season
కార్తీక మాసం
పర్యాటకం
వాతావరణ పరిస్థితులు
విహారక కార్యకలాపాలు
Scroll for the next article