News17th Jul 03:12 PMSunil Byrisetty1 min read

21 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 8 కీలక బిల్లులు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ ముందుకు వెళ్లే 8 బిల్లులు ఇ

21 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 8 కీలక బిల్లులు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ ముందుకు వెళ్లే 8 బిల్లులు ఇవే.. * వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025 * పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025 * ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025 * పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025 * జియో-హెరిటేజ్ సైట్స్ & జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025 * గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025 * జాతీయ క్రీడా పరిపాలన బిల్లు 2025 * జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025 వీటితోపాటు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించడంపైనా బిల్లు ఉండనుందని తెలుస్తోంది.
India news
lok sabha
parliament session
pm Modi
Indian Institute of Management
National Sports Administration Bill
పన్ను చట్టాలు సవరణ బిల్లు 2025
జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు
Scroll for the next article