News30th Jul 03:11 PMSunil Byrisetty1 min read
రైలుపై మంటలు.. ప్రయాణికులు షాక్!
రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న రైలుపై నిప్పు రవ్వలు ఎగసిపడటంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదం కోల్కతా దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్లో జరిగింది. రైలుపై ఉన్న విద్యుత్ తీగల్ల
రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న రైలుపై నిప్పు రవ్వలు ఎగసిపడటంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదం కోల్కతా దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్లో జరిగింది. రైలుపై ఉన్న విద్యుత్ తీగల్లో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు ఆందోళనకు గురై రైలు నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. దీంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించినవా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అనేది విచారణలో తేలనుంది.