News23rd Aug 11:17 AMSunil Byrisetty1 min read
కేరళంలో పవన్ కు ట్రీట్మెంట్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళం రాష్ట్రానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కేరళం చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళం రాష్ట్రానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కేరళం చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. ఆయుర్వేద వైద్యశాల పవన్ కు ప్రత్యేకంగా వైద్యులు చికిత్స అందించనున్నారు. దాదాపు 20 రోజులపాటు ఈ చికిత్స జరగనున్నట్లు సమాచారం.