International11th Sep 04:21 PMSunil Byrisetty1 min read

పుతిన్'తో మోదీ సమావేశం.. అజెండా ఇదే!

భారత మండపం వేదికగా ప్రధాని 'నరేంద్ర మోదీ-పుతిన్' సమావేశమయ్యారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇరువురు నేతల ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ

పుతిన్'తో మోదీ సమావేశం.. అజెండా ఇదే!
భారత మండపం వేదికగా ప్రధాని 'నరేంద్ర మోదీ-పుతిన్' సమావేశమయ్యారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇరువురు నేతల ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు గతంలో మాదిరిగా కొనసాగే అంశంపై చర్చ జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణంలో సహకారం మరింత పెంపొందించడంపై చర్చించారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
India
Narendra Modi
Vladimir Putin
Modi Putin Meeting
India Russia Relations
BRICS Summit
BRICS 2026
Bharat Mandapam
Bilateral Meeting
ముడి చమురు దిగుమతులు
అణు రియాక్టర్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధం
భారత్ రష్యా భాగస్వామ్యం
ప్రధాని మోదీ
అంతర్జాతీయ వార్తలు
Scroll for the next article