News6th Jun 11:13 AMSunil Byrisetty1 min read
జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన
జమ్మూ కశ్మీర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి సారి జమ్మూ కశ్మీర్కు ప్రధాని మోడీ వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రార
జమ్మూ కశ్మీర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి సారి జమ్మూ కశ్మీర్కు ప్రధాని మోడీ వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రారంభించనున్నారు. అలాగే అక్కడ భద్రతా దళాలతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.