Politics10th Mar 09:21 AMSunil Byrisetty1 min read
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు
నెట్జ్ నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్ర
నెట్జ్ నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఉ.11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.
రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు.
అలాగే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై కేంద్రం దృష్టి సారించింది. మరోవైపు
సుంకాలు, డీలిమిటేషన్, ఓటర్ల జాబితా, వక్ఫ్ బిల్లు
మణిపూర్ అల్లర్లపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.