Education31st Jul 06:07 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ అన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. మేజర్ మ
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ అన్నారు. డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. మేజర్ మైనర్ డిగ్రీ విధానంలో కొనసాగుతున్నాయో ఆ మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అని ఏర్పాటు చేసి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు. పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77,ను రద్దుచేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీమిక్స్ కల్పించాలని తల్లికి వందనం ప్రతి విద్యార్థికి అమలు చేసి ఎన్నికల హామీలు నెరవేర్చాలని వారన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 9 రకాల స్కూల్ ఏర్పాటు చేయడమనేది దారుణమని అన్నారు.