Spiritual27th Jul 12:17 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ప్రసాదాలు అధికారులు అందజేస్తున్నారు. శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు

ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ప్రసాదాలు అధికారులు అందజేస్తున్నారు. శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం అధికారులు, పాలకమండలి విశేషమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనా నాయక్ ప్రధాన అర్చకులు లింగం బొట్ల దుర్గాప్రసాద్ చేతులమీదుగా భక్తులకు ఉచిత కదంబ ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ఆలయం కూరగాయల అలంకరణతో కళకళలాడింది.
Andhra Pradesh
Shakambari Utsavam
Kanaka Durga Temple
Indrakeeladri
Vijayawada
Shakambari Devi
Durga Malleswara Swamy Temple
ఆధ్యాత్మికం
హిందూ పండుగలు
కూరగాయల అలంకరణ
Scroll for the next article