News26th Apr 12:50 PMSunil Byrisetty1 min read

కియాలో చోరీ.. నిందితుల అరెస్ట్!

అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో ఇంజిన్ల చోరీ కేసులో చిక్కుముడి వీడింది. ఇంటి దొంగలు దాదాపు 940 కార్ ఇంజిన్లను దొంగిలించి అమ్మేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసులో 8

కియాలో చోరీ.. నిందితుల అరెస్ట్!
అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో ఇంజిన్ల చోరీ కేసులో చిక్కుముడి వీడింది. ఇంటి దొంగలు దాదాపు 940 కార్ ఇంజిన్లను దొంగిలించి అమ్మేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసులో 8 మంది నిందితులలో ఆరుగురుని కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను తీసుకుని ఢిల్లీ, తమిళనాడుకు పోలీసులు వెళ్లి శోధించారు. చోరీకి గురైన 940 ఇంజిన్లలో 288 కారు ఇంజిన్లను ఢిల్లీలో అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన నిందితులతోపాటు ఇంజిన్ల గురించి విచారణ చేస్తు్న్నారు.
Anantapuram
Engine Heist at KIA Motors
900 Kia engines
8 మంది నిందితులలో ఆరుగురుని కస్టడీ
కారు ఇంజిన్లను ఢిల్లీలో విక్రయించినట్లు తేలింది
Scroll for the next article