Education8th Apr 12:04 PMSunil Byrisetty1 min read

టెన్త్ ఫలితాలకు ముందే ఇంటర్లోకి!

ఏపీలో విద్యాశాఖ కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది. పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూడకుండానే విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరే అవకాశాన్ని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ నెల

టెన్త్ ఫలితాలకు ముందే ఇంటర్లోకి!
ఏపీలో విద్యాశాఖ కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది. పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూడకుండానే విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరే అవకాశాన్ని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 23 వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహించి, ఫలితాల అనంతరం పూర్తి అడ్మిషన్ల ప్రక్రియ చేపడతారు. ఆయా కాలేజీల్లో ఫస్టియర్లో చేరే విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుని బ్రిడ్జి కోర్సు ప్రారంభిస్తారు. ఈ నెల 23వరకు బ్రిడ్జి కోర్సు కొనసాగుతుంది. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి
Andhra Pradesh
Tenth Class students
Bridge Course
Join Inter Before 10th Results
బ్రిడ్జి కోర్సు
ఏపీ విద్యాశాఖ
Scroll for the next article