TTD11th Sep 12:52 PMSunil Byrisetty1 min read

టీటీడీ బోర్డు సభ్యుడుగా సుదర్శన్ వేణు

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ సభ్యుల్లో ఒకర

టీటీడీ బోర్డు సభ్యుడుగా సుదర్శన్ వేణు
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ సభ్యుల్లో ఒకరైన కర్ణాటకకు చెందిన మాజీ న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం చేయలేదు.తాజాగా సుదర్శన్ వేణును ఆయన స్థానంలో ప్రభుత్వం నియామకం చేసింది.ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డా. హరి జవహర్ లాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.
Andhra Pradesh News
TTD Board
Tirumala Tirupati Devasthanams
Sudarshan Venu
HL Dattu
టీటీడీ బోర్డు సభ్యుడుగా సుదర్శన్ వేణు
Scroll for the next article