News26th Aug 01:05 PMSunil Byrisetty1 min read

బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ

గతంలో బీసీల గురించి ఏ పార్టీ ఆలోచించలేదని, బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను వైసీపీ బానిసలుగా వాడుకుందన్నారు. బీసీలను చిన

బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ
గతంలో బీసీల గురించి ఏ పార్టీ ఆలోచించలేదని, బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను వైసీపీ బానిసలుగా వాడుకుందన్నారు. బీసీలను చిన్నచూపు చూడటం జగన్ కి అలవాటేనన్నారు. వైసీపీ హయాంలో బీసీ పథకాలు ఆగిపోయాయని, వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీలను ఊచకోత కోస్తే... జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను జగన్ మోసం చేశారని విజయ్ అన్నారు.
Andhra Pradesh Politics
TDP
Chintakayala Vijay
Backward Classes
BC Welfare
Chandrababu Naidu
YSRCP
YS Jagan Mohan Reddy
బీసీ పథకాలు
తెలుగుదేశం పార్టీ
ఉత్తరాంధ్ర
ఏపీ పాలిటిక్స్
రాజకీయ వార్తలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article