News28th May 02:08 PMSunil Byrisetty1 min read

ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి!

రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆరు శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు. ఆరు శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు

ఆరు శాసనాలతో విశ్వఖ్యాతికి తెలుగుజాతి!
రెండవ రోజు టీడీపీ మహానాడు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆరు శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికపై మాట్లాడారు. ఆరు శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందన్నారు. ఈ ఆరు శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ గెలవాలన్నారు. 43 ఏళ్ళుగా టీడీపీ జెండా రెపరెపలాడుతోందంటే అది కార్యకర్తల త్యాగం అని చెప్పుకొచ్చారు. ఈ ఆరు శాసనాలను చివరి వరకు తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
Andhra Pardesh
Kadapa
mahanadu
CM Chandrababu
ఆరు శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి
Scroll for the next article