Politics28th Jul 10:05 AMSunil Byrisetty1 min read

ఇంటింటికీ టీడీపీ తొలిరోజే రికార్డ్

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భాన్ని ఎన్డీయే కూటమి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రెండేళ్లలో సాధించిన విజయాల గురించి 45 రోజుల పాటు.. తెలుగుదేశం కార్యకర్తలు అం

ఇంటింటికీ టీడీపీ తొలిరోజే రికార్డ్
అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భాన్ని ఎన్డీయే కూటమి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రెండేళ్లలో సాధించిన విజయాల గురించి 45 రోజుల పాటు.. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ప్రజలకు వివరించనున్నారు. నేతలందరూ డోర్ టూ డోర్ తిరిగి విస్తృతంగా ప్రచారం చేయాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పురమాయించారు. సూపర్-6 పథకాల గురించి ఇంటింటా ప్రచారం చేయ‌నున్నారు. అందులో భాగంగా తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంపై మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,39,639 ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయి.
Andhra Pradesh
TDP
Telugu Desam Party
N Chandrababu Naidu
Nara Lokesh
NDA Alliance
Door to Door Campaign
సూపర్-6 పథకాలు
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వం
ప్రజా ప్రచారం
పార్టీ శ్రేణులు
Scroll for the next article