Telangana1st Jan 02:53 PMSunil Byrisetty1 min read
మూడురోజుల్లో రూ.వెయ్యి కోట్లు తెగ తాగేశారు!
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యికోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.
మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యికోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు.