News16th Aug 11:31 AMSunil Byrisetty1 min read
సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం
సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో కుక్గా పనిచేస్త
సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్న నూర్ కు.. ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
నూర్ సోషల్ మీడియా ఖాతాలపై NIA దృష్టి సారించింది.