TTD1st Jan 10:23 AMSunil Byrisetty1 min read

'గోవింద' నామస్మరణతో మారుమోగిన తిరుమల

నూతన సంవత్సరం వేళ తిరుమల కొండలు భక్తులతో పోటెత్తాయి. తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాం

'గోవింద' నామస్మరణతో మారుమోగిన తిరుమల
నూతన సంవత్సరం వేళ తిరుమల కొండలు భక్తులతో పోటెత్తాయి. తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు వేలాది మంది భక్తులు సందడి చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. లడ్డూ ప్రసాదాలు, మిఠాయిలు పంచుకున్నారు. కాగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.
Tirumala
Lord Venkateswara
New Year Celebrations
Govinda Chants
Devotees
Vaikuntha Dwara Darshan
వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల ఆలయం
లడ్డూ ప్రసాదం
ఆధ్యాత్మికత
Scroll for the next article