Politics25th Jun 10:32 AMSunil Byrisetty1 min read

వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం నేడు

వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు జరగనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు వైసీపీ

వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం నేడు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు జరగనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, తదితరులు పాల్గొననున్నారు. కూటమి ఏడాది పాలన వైఫల్యాలతోపాటు వైసీపీ నేతలే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలపై చర్చించనున్నారు.
Andhra Pradesh news
Ap politics
YSRCP
ys jagan
వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం
Scroll for the next article