News22nd Jul 03:22 PMSunil Byrisetty1 min read

ట్రాన్స్పోర్ట్ వాహనదారుల జేఏసీ చలో విజయవాడ

ఏటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ ఆర్ టి ఓ కార్యాలయం వద్ద నుండి భారీ కార్ ర్యా

ట్రాన్స్పోర్ట్ వాహనదారుల జేఏసీ చలో విజయవాడ
ఏటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ ఆర్ టి ఓ కార్యాలయం వద్ద నుండి భారీ కార్ ర్యాలీని జేఏసీ నాయకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ జండా ఊపి ప్రారంభించారు. ఏటిఎస్ విధానం రద్దు చేసే వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాడతామని నాయకులు అన్నారు. ఈ విధానంతో గుడివాడలోని వేలాదిమంది వాహనదారులు వివరంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి గుడివాడలో గల 67406 రవాణా వాహనాలకు పాత పద్ధతుల్లో బ్రేకులు చెయ్యాలని విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజ్ఞప్తి చేసేందుకు వెళుతున్నట్లు నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి శ్రీనివాస్, జేఏసీ నాయకులు, రవాణా వాహన యజమానులు పాల్గొన్నారు.
Andhra Pradesh News
Transport JAC
Chalo Vijayawada
ATS Policy Protest
Gudivada Transport Rally
Adusumilli Srinivas
Lorry Owners Association
Vehicle Owners Protest
ట్రాన్స్పోర్ట్ వాహనదారుల జేఏసీ చలో విజయవాడ
Scroll for the next article