News20th Jul 03:00 PMSunil Byrisetty1 min read
సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని డీజీపీ ఆత్మహత్య
త్రిపుర రాష్ట్ర డీజీపీ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో తన సర్వీస్ తుపాకీతో కాల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికా
త్రిపుర రాష్ట్ర డీజీపీ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో తన సర్వీస్ తుపాకీతో కాల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటో విచారిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర పోలీస్ బాస్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లను షాక్ కు గురి చేసింది. అలాగే త్రిపుర పరిపాలన, శాంతిభద్రతల వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.