News12th Apr 12:37 PMSunil Byrisetty1 min read
డీజీపీ ఆఫీసు పక్కన రాబోతున్న ట్రంపెట్
ఇదే డీజీపీ ఆఫీసు పక్కన రాబోతున్న ట్రంపెట్ నమూనా. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి దగ్గర్లో ఈ రాజమార్గం రానుంది. మంగళగిరి ఎయిమ్స్కి ఉత్తరంగా అమరావతిని NH 16 కి అనుసంధ
ఇదే డీజీపీ ఆఫీసు పక్కన రాబోతున్న ట్రంపెట్ నమూనా.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి దగ్గర్లో ఈ రాజమార్గం రానుంది.
మంగళగిరి ఎయిమ్స్కి ఉత్తరంగా అమరావతిని NH 16 కి అనుసంధానం చేసేలా ఉండనుంది.
ఇప్పటికే దీనికి టెండర్లు కూడా పిలవగా రాబోయే రెండేళ్ళ లో ఈ 6 లైన్ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది.
సీడ్ యాక్సెస్ రోడ్డు పొడిగించడానికి కోర్టు కేసుల కారణంగా ఆలస్యం అవుతుంది.
ఇకపై విజయవాడ, తాడేపల్లి , కుంచనపల్లి ఏరియాల నుంచి అమరావతి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కాబోతుంది.
ఇక్కడి నుంచి కేవలం 10 నిముషాల్లో అమరావతి రాజధానికి చేరుకోవచ్చు.