Politics10th Dec 05:23 PMSunil Byrisetty1 min read

టీటీడీలో శాలువాల స్కాంని బయటపెట్టిన బోర్డు మెంబెర్ జ్యోతుల నెహ్రూ

తిరుమల తిరుపతి దేవస్థానంలో శాలువాల స్కాంని బోర్డు మెంబెర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెలుగులోకి తెచ్చారు. తిరుపతిలో శాలువ కొనడానికి వెళ్లిన సమయంలో అనుమానం వచ్చిందన్నారు. కొండపై రూ.1

టీటీడీలో శాలువాల స్కాంని బయటపెట్టిన బోర్డు మెంబెర్ జ్యోతుల నెహ్రూ
తిరుమల తిరుపతి దేవస్థానంలో శాలువాల స్కాంని బోర్డు మెంబెర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెలుగులోకి తెచ్చారు. తిరుపతిలో శాలువ కొనడానికి వెళ్లిన సమయంలో అనుమానం వచ్చిందన్నారు. కొండపై రూ.1334 లకు కొన్న శాలువాను కింద షాప్ లలో అడిగితే రూ.600 అని చెప్పారన్నారు. విషయం తెలియగానే కొనుగోళ్లు ఆపేశామని, బోర్డు సమావేశంలో చర్చించి విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈనెల 14న జరగబోయే మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని, దేవుడి సొమ్ము వృధా కాకూడదని పేర్కొన్నారు. ఈ స్కాం వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది.
Andhra Pradesh
TTD
Tirumala
Jyothula Nehru
Shawl Scam
Tirupati Temple
TTD Corruption
Temple Administration
తిరుమల శాలువలు
దేవాలయ వ్యవస్థాపన
స్కాం ఎక్స్‌పోజ్
జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే
Scroll for the next article