News20th May 11:26 AMSunil Byrisetty1 min read
విజయవాడ నుంచి 9 గంటల్లో బెంగళూర్!
ఏపీలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది. విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏపీకి త్వరలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రానుంద
ఏపీలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది.
విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది.
దీంతో ఏపీకి త్వరలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రానుంది.
ఇప్పటికే విజయవాడ- బెంగళూరు వందేభారత్కు ప్రతిపాదనలు చేశారు.
రద్దీ, డిమాండ్ ఉండే మార్గం కావడంతో మరో రైలు కోసం ప్రతిపాదించారు.
ఈ వందేభారత్ రాకతో 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు.
దీంతో ప్రయాణికుల సమయం ఆదా కావడంతోపాటు, చల్లటి ఏసీ బోగీల్లో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.