News27th Jan 12:54 PMSunil Byrisetty1 min read

టీడీపీ కేంద్ర కార్యాలయానికి లోకేష్

టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లైన సందర్భంగా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ

టీడీపీ కేంద్ర కార్యాలయానికి లోకేష్
టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లైన సందర్భంగా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర చేసి 3 ఏళ్లైన సందర్భంగా లోకేష్‌తో కేక్ పార్టీ శ్రేణులు కట్ చేయించారు. అనంతరం యువగళం అనుభవాలను లోకేష్ పంచుకున్నారు.
Andhra Pradesh
Nara Lokesh
TDP Central Office
Yuvagalam Padayatra
Three Years Celebration
Palla Srinivasa Rao
కార్యకర్తలు
శుభాకాంక్షలు
కేక్ కటింగ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article