Politics8th Oct 01:19 PMSunil Byrisetty1 min read

జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న దళిత సంఘాలు

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నం వచ్ చేముందు దివంగత డా. సుధాకర్ తల్లికి, కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డి

జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న దళిత సంఘాలు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నం వచ్ చేముందు దివంగత డా. సుధాకర్ తల్లికి, కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్యుడినే కాపాడలేని వారు మెడికల్ కాలేజ్ కడతానంటే నమ్మబోమన్నారు. డా. సుధాకర్ మృతిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు పలు దళిత సంఘాలు, బీసీ సంఘాలు వీడియో ప్రకటనలు విడుదల చేశాయి. జగన్ పర్యటనను నిరసిస్తున్నట్లు పేర్కొన్నాయి.
Andhra Pradesh
YS Jagan
Dalit Groups
Narsipatnam
Dr Sudhakar
Protest
AP Politics
CBI Inquiry
Dalit Rights
వైయస్ జగన్ పర్యటన
దళిత సంఘాల హెచ్చరిక
సమాజన్యాయం
Scroll for the next article