News4th Sep 01:47 PMSunil Byrisetty1 min read
టీచర్లకు తగ్గనున్న పనిభారం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పనిభారం తగ్గనుంది. ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఆన్ లైన్ పనులు ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పాఠశాలల సముదాయానికి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పనిభారం తగ్గనుంది. ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఆన్ లైన్ పనులు ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పాఠశాలల సముదాయానికి ఒక కంప్యూటర్, సీఆర్పీలకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది.
ఇకనుంచి సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. పాఠశాలలకు సంబంధించిన వివరాలు నేరుగా సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. విద్యార్థుల హాజరు, పరీక్షలు, మార్కుల నమోదు తదితర అన్ని పనులు వీరి ద్వారానే చేయిస్తారు.
పాఠశాల లకు సంబంధించిన వివరాలు సముదాయం లోనే పూర్తవుతాయి.