News5th Aug 05:01 PMSunil Byrisetty1 min read
రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు జగన్కు ఆహ్వానం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 354 వ ఆరాధన మహోత్సవాలకు వైయస్ జగన్కు ఆహ్వానం పలికారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ను కలిస
మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 354 వ ఆరాధన మహోత్సవాలకు వైయస్ జగన్కు ఆహ్వానం పలికారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ను కలిసి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 354 వ ఆరాధన మహోత్సవాలకు మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. ఆగష్టు 8 నుంచి 14 వరకు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. రాఘవేంద్రస్వామి మఠం అసిస్టెంట్ మేనేజర్ నరసింహ స్వామి, ఆలయ సూపరింటెండెంట్ అనంత పురాణిక్ తదితరులు జగన్కు ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా హాజరవుతానని జగన్ వారికి తెలిపారు.